చుంచుపల్లి మండలంలోని పెనగడప చండ్రుకుంట గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం పాఠశాలను మూసివేశారు. పాఠశాలను మూసివేయడంతో ఆ గ్రామం నుండి సుమారు పది మంది పిల్లలు అదే విధంగా పక్క గ్రామమైన మర్రిగూడెం నుండి..
చుంచుపల్లి మండలం పెనగడప గ్రామ పంచాయతీకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం, ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చిన గుత్తి కోయ ఆదివాసుల నివాస ప్రాంతమైన మర్రిగూడెంను మండల విద్యాశాఖ అధికారి బాలాజీ తమ ఉపాధ్యాయ
పేద విద్యార్థులకు చేయూత అభినందనీయమని చుంచుపల్లి ఎంఈఓ బాలాజీ అన్నారు. గతేడాది పదో తరగతిలో మండలస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జమాతే ఇస్లామిక్ హింద్ రుద్రంపూర్ శాఖ ఆ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ములుగుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం దాత, కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన సందీప్ బ్యాగులు పంపిణీ చేశారు.