పేద విద్యార్థులకు చేయూత అభినందనీయమని చుంచుపల్లి ఎంఈఓ బాలాజీ అన్నారు. గతేడాది పదో తరగతిలో మండలస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జమాతే ఇస్లామిక్ హింద్ రుద్రంపూర్ శాఖ ఆ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ములుగుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం దాత, కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన సందీప్ బ్యాగులు పంపిణీ చేశారు.