జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ల పోరాటం రెండో రౌండ్కే ముగిసింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయంతో పాటు సింగిల్స్ విభాగాల్లో లక్ష్యసేన్, అనుపమ ఉపాధ్యాయ రెండో �
మారకెచ్ ఓపెన్ టోర్నీలో భారత యువ టెన్నిస్ ప్లేయర్ యుకీ భాంబ్రీ పోరా టం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భాం బ్రీ, అల్బనో ఒలివెటి (ఫ్రాన్స్) జోడీ 5-7, 6-3, 7-10తో రెండో సీడ్ లుకాస్ మీడ్ల�
Asian Games | ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. చైనాలోని హాంగ్జౌ నగరంలో శనివారం మధ్యాహ్నం జరిగిన మెన్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టిల
ఫ్రెంచ్ ఓపెన్-2021 పోటీలకు కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్నది. పురుషుల డబుల్స్ ఈవెంట్లో పాల్గొంటున్న ఇద్దరు ఆటగాళ్ళు కరోనా బారిన పడ్డారు. దాంతో ఈ ఇద్దరు ఆటగాళ్ళు డ్రా నుంచి తప్పుకున్నారు