హైదరాబాద్ : మితభాషి, వృత్తి పట్ల నిబద్దత కలిగిన జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ ఆకస్మిక మృతి బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మెండు శ్రీనివాస్తో తనకు ఉన్న అన
హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ఆంధ్ర జ్యోతి బ్యూరో చీఫ్,మెండు శ్రీనివాస్ హఠన్మరణం పట్ల మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్ మరణం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆంధ
CM KCR | సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరమన్నారు. జర్నలిస్టుగా ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.