సభ్యత్వ నమోదులో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్య కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై ఆదివారం సమీక్�
బీఆర్ఎస్ ముందడుగులు ఎట్లా ఉండనున్నాయో పార్టీ అధినేత మాటల్లో చేస్తున్న సూచనలలో రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. అందుకు నిర్వచనాలు చెప్పినట్టయితే అర్థమయ్యేది ఎంతైనా ఉంటుంది.