Manipur Violence | మైతీ కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నా�
Manipur Students: మణిపూర్లో మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు శవమై తేలారు. జూలైలో ఆచూకీలేకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఇద్దరి మృతదేహాలను ఇంకా గుర�
మణిపూర్లో మరోసారి హింస (Manipur violence) చెలరేగింది. శుక్రవారం అర్ధరాత్రి బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ (Kuki) వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి (Houses burnt
Manipur Violence | గత మూడు నెలలుగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు, ఆందోళనల మాటున జరిగిన అమానుష ఘటనలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగిస్తున్న వీడియో సోషల్ మ
ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో (Manipur) రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ (Meitei community) ప్రజలకు ఎస్టీ (ST) హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ATSUM) చేపట్టిన నిరసన హ�