చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల వేట ప్రారంభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో (Air Rifle Team event) ఇండియాకు తొలి పతకం లభించింది.
భారత యువ షూటర్ మెహులీ ఘోష్ వచ్చే ఏడాది జరుగనున్న ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు బెర్తు దక్కించుకుంది. ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించడం ద్వార�
వేదికగా జరుగుతున్న ఏషియన్ ఎయిర్గన్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ అదరగొట్టింది. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో చెలరేగి దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది.