ప్రజల న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారం కోసం మెగా లోక్ అదాలత్ ప్రధాన వేదికగా నిలుస్తుందని న్యాయమూర్తులు ఎన్.ప్రశాంతి, వేముల దీప్తి అన్నారు. శనివారం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13వ తేద�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 9వ తేదీన జరిగిన మెగా లోక్ అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని సీసీసీ, డీడీ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు.