జగిత్యాలలోని కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ కార్యాలయంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ ను బీఆర్ఎస్నాయకులు ఆవిష్కరించారు.
అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్, ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మైలార్దేవ్పల్�
ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా ప్రతీ ఆరు నెలలకు ఒక్కసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. మంగళవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్కు చెందిన వైద్య ఆ�