హీరో నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ అనే కామెడీ ఎంటైర్టెనర్లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా �
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ‘ఎన్సీ24’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవ