రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులో సుమారు 210 ఎకరాల భూములను ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దపెల్లి కలెక్టర్, మంథని ఆర్డ�
భూ సేకరణ కోసం చేపట్టే చర్యలను ఆపాలని పలుమార్లు జిల్లా కలెక్టర్, మంథని ఆర్డిఓ, రామగిరి ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చినా వారి నుండి ఇప్పటివరకు ఎలాంటి జవాబు రావడం లేదని....