ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం వైద్య విద్యార్థి ఆత్మహత్యతో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కు చెందిన సాహిల్ చౌదరి(19) రిమ్స్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్
ఒత్తిడికి వైద్య విద్యార్థులు చిత్తవుతున్నారు. ఒత్తిడిని అధిగమించలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుని జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. పోటీ వాతావరణం, పరీక్షల్లో ఫెయిల్ �