ప్రభుత్వ దవాఖానల్లో న ర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను మే 12న ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఇవ్వనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
వైద్య శాఖలో 201 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆయుష్లో 156మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఎంఎన్జే దవాఖానాలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి సెలక్�