మెడికల్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతున్నది. స్థానికతను నిర్ధారించడంలో విఫలమైన వైద్యారోగ్య శాఖ.. ఇప్పటికే యూజీ విద్యార్థుల కౌన్సెలింగ్ను ఆలస్యం చేసి వేలాది మంది విద్యార్థులను ము�
పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ను ఆన్లైన్ విధానంలో మాత్రమే చేపట్టాలని జాతీయ వైద్య కమిషన్ నిబంధనలను జారీ చేసింది. అలాగే కళాశాలలు ముందుగానే ప్రతి కోర్సు ఫీజును ప్రకటించాలన�