పదేళ్లుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ దేవేందర్రెడ్డి.. తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే అనేక మంది పేద రోగులకు ఖరీదైన శస్త్రచికిత్సలను ఉచితంగా చేసి పలువుర
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఝూటా మాటలు చెబుతారని, ప్రజలు వాటిని నమ్మవద్దని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు.