దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అందరూ జాగ్రతలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు కేరళ, ఢిల్లీ తదితర రాష్ర్టాల్లో కొవిడ్ కేస�
దేశంలో బీఎఫ్.7 వైరస్ వ్యాప్తి చెందిందని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ చికిత్సకు కావాల్సిన పరికరాలు, వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంచుకోవాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ సూచించారు