ఎన్నికల ప్రచారం కోసం వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పే మోదీ.. ఎందుకు తెలంగాణపై వివక్ష చూపుతున్నారు? ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా.. తెలంగాణ చేసిన తప్పేంటి? ఎందుకు మాకు రావాల్సిన ప్రాజెక్టులు గుజరాత్కు వెళ్లి�
స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక పెట్టుబడులకు కేరాఫ్గా మారింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, టీఎస్ఐపాస్ కారణంగా సంగారెడ్డి జిల్లాలో తొమ్మిదేండ్లలో పెద్ద సంఖ్యలో మ