వైద్యాధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం.. వైద్యుల్లో కొరవడిన చిత్తశుద్ధి.. వెరసి సర్కారు వైద్యం పడకేసింది. పాలమూరులో జనరల్ దవాఖానలో అత్యవసర సేవలు అటకెక్కాయి. కనీసం రోగి చేయి పట్టి చూసే డాక్టరే కరువయ్
పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. గాజా స్ట్రిప్పై మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 404 మంది ప్రాణాలు కోల్పోయారని, 500 మందికిపైగా గాయపడ�
ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని, మంగళవారం నాటికి పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తొలుత భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల �