మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో పాటు ఉద్యోగులు సమయపాలన పాటించని నేపథ్యంలో బయోమెట్రిక్ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ పనుల కోసం జిల్లా కలెక్టరేట్కు వస్తున్న ప్రజలకు అధికారులు, ఉద�
జిల్లాలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రూ. 21 వేల వేతనాన్ని చెల్లించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఎ.అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల యూనియన్ ఆధ్వర�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలలోని చేతి వృత్తుల వారి అభ్యున్నతికి పాటు పడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టి పలు చేతి వృత్తుల వ�