మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం మొదలైన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పది ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికలు టోర్నీలో సత్తాచాటుత
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న టీ-20 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ఆదివారం కరీంన