ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను సరిగ్గా అమలు చేయకుండా ప్రజలకు మొండిచేయి చూపుతున్నదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. శుక్రవారం నిజాంపేటలో
బీజేపీకి చెందిన ఓ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా పెండ్లి పత్రికపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఫొటోను ముద్రించి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు.