‘మేము చేసిందే సర్వే.. చెప్పిందే లెక్క’ అన్నట్టుగా ఉన్నది కులగణనపై కాంగ్రెస్ సర్కారు తీరు! ప్రజలు చెప్పింది నిజమా? కాదా? అని పరిశీలించేందుకు ఎలాంటి ప్రామాణికత పాటించకపోవడమే కాకుండా ఇతర డాటాతోనూ పోల్చిచూ
కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడంతోపాటు క్రీమిలేయర్ నిబంధనను తొలగించాలని, ఎంబీసీలు, సంచార జాతుల కోసం జాతీయ గృహనిర్మాణ కార్యక్రమం చేపట్టాలని బీసీ డిక్లరేషన్ ప్రోగ్రాం కమిటీ డిమాండ్ చేసిం�
రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాల ఆర్థికాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. కులవృత్తులు, సంచార జాతుల �