ఎంబీబీఎస్ కౌన్సెలింగ్-2025 షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శనివారం విడుదల చేసింది. తొలి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా, మన రాష్ట్రంలో 30 నుంచి ఆగస్టు 6 వరకు కౌన్సెలి
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో భాగంగా సైనికుల పిల్లలకు (సీఏపీ కోటా) మంగళవారం నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు కాళోజీ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ సైనికులు, సర్వీస్లో ఉన్న సైనికుల �