బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్ ఒటెద్దు పోకడ పోతున్నారని పలువురు కార్పొరేటర్లు ఆయనపై గతంలో అవిశ్వసం పెట్టిన విషయం విదితమే. కోర్టు అదేశాలతో గురువారం బండ్లగూడ జాగీర్ మున�
మేయర్ మహేందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుని ప్రజల సమస్య పరిష్కారం వైపు దృష్టిని కేంద్రీకరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్టుకాలనీకి చెందిన బీజేపీ నాయకుడు శ్రావణ్గౌడ్�
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని మేయర్ మహేందర్గౌడ్ తెలిపారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు శ్రీలతాసురేశ్గౌడ్, పద్మావతి పాపయ్య యాదవ్, పల�