Vijayasai Reddy | ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి నిర్మాణానికి పలు సూచనలు చేస్తూనే వైసీపీ ప్రతిపాదించిన మావిగన్ నమూనాపై విమర్శలు గుప్పించారు.
YS Jagan | ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మావిగన్ మచిలిపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని వైసీపీ సరైనా, ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు.