ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో భారత్ టాప్లో నిలిచింది.
జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరించనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
బీఎస్ విద్యార్థులకే అమెరికా కంపెనీల ప్రాధాన్యం రెండు లక్షల డాలర్ల వరకు వేతనం ఇచ్చేందుకు రెడీ అందునా అమెరికాలో చదివిన వారివైపే మొగ్గు ఎంఎస్ గ్రాడ్యుయేట్లపై నిరాసక్తత.. వేతనాలూ తక్కువే అమెరికాలో మారుత