తైవాన్లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. 9 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికిపైగా గాయపడ్డారు. మరో 77 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. హువాలియన్ నగరానికి నైరుతి దిశగా 18 కిలోమీటర్ల దూరంలో, 35 కిలోమీటర్ల ల
అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించ�
తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 17 వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి.
తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 16,000వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.