న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో హర్యానాలో ఉన్న రెండు ప్లాంట్లను వచ్చే నెల 1 నుంచి 9 వరకు మూస
న్యూఢిల్లీ : మారుతి సుజుకి మాజీ ఎండీ, కార్నేషన్ ఆటో ఇండియా వ్యవస్ధాపకులు జగ్దీష్ ఖట్టర్ (78) గుండె పోటుతో సోమవారం మరణించారు. 1993లో మార్కెటింగ్ డైరెక్టర్ గా మారుతిలో చేరిన ఖట్టర్ 1999లో సంస్థ ఎండీగ�
వాహన ధరలు రూ.22,500 వరకు పెంపున్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) షాకింగ్ ప్రకటన చేసింది. తమ కార్లలో చాలా మోడళ్ల ధరలను రూ.22,500 మేరకు పెంచుతున్నట్లు శుక్రవార�
మారుతి కారు కొంటే షాక్|
దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ...
న్యూఢిల్లీ: పాత వాహనాల స్క్రాపేజీ విధానం అమలు చేయడం కష్ట సాధ్యం అని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఏడా
న్యూఢిల్లీ, మార్చి 22: దేశీయ ఆటోమొబైల్ కంపెనీల్లో అతిపెద్దదైన మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తన వాహన కొనుగోలుదారులకు షాక్ ఇవ్వనున్నది. ఏప్రిల్ నుంచి తన అన్ని మోడళ్ల వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింద
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు విభిన్న మోడల్ కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమైంది. వివిధ ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేద
న్యూఢిల్లీ: వాతావరణం కాలుష్యం నియంత్రణ కోసం పూర్తిగా పాతబడిన వాహనాలు, స్క్రాప్ వాహనాలను రీప్లేస్ చేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి ఎందుకు ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలని మారుతి సుజుకి చైర్మ
న్యూఢిల్లీ: దేశంలోనే అగ్రశ్రేణి కార్ల తయారీ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతంలో కొత్త కార్ల కొనుగోలుదార్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 31 వర�