తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు తమిళ హీరో విశాల్. కథానాయిక లక్ష్మీమీనన్ను ఆయన పెళ్లాడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి.
కథానాయికగా వినూత్న కథా చిత్రాల్లో మెప్పించిన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థల�