ఇదో వింతైన పెండ్లి ! ఎన్నడూ వినని.. ఎప్పుడూ చూడని పెండ్లి ! కరోనా సమయంలో జరిగిన వినూత్న పెండ్లి ! వధూవరులు ఇద్దరూ ఎక్కడో దేశం కాని దేశంలో పెండ్లి చేసుకుంటే.. పుట్టిన ఊళ్లో నుంచే తల్లిదండ్రులు లై�
ట్రైనీ ఎస్ఐపై దాడి | నల్లగొండ జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో అర్ధరాత్రి డీజే పెట్టి చిందేస్తున్న యువతను అడ్డుకున్న ట్రైనీ ఎస్ఐపై దాడి జరిగింది.
కప్ప గంతులు | లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. వీరితో నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు
మాండ్ల : పెండ్లి బృందాన్ని తీసుకువెళ్తున్న మినీ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో ఐదుగురు మృతిచెందగా మరో 46 మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మండ్ల సమీపంలోని పోట్లా గ్రామంలో గురువారం ఉదయం 11 గంటలకు