మర్పల్లి : మనస్తాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రావులపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపల్లి గ్రామానికి చెందిన పెండ �
9మంది సంగారెడ్డి దవాఖానకు.. 14 మందికి విరిగిన కాళ్లు, చేతులు, పలువురికి గాయాలు మర్పల్లి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బొల్తాపడిన సంఘటన మర్పల్లి మండలంలోని గురంగట్టు తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణ