రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన స�
బీఆర్ఎస్ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టంచేశారు.