రంగారెడ్డి జిల్లాలో భూముల మార్కెట్ విలువల పెంపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. భూముల మార్కెట్ విలువ పెంపు ప్రభావం రాష్ట్రంలోనే జిల్లాపై తీవ్రంగా పడింది. దీంతో అంతంతమాత్రంగానే ఉన్న వ్యాపారం మర
భూముల మారెట్ విలువలను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సొంతింటి కలతో జీవిస్తున్న సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు పెను ఆర్థిక భారం కాబోతున్నది. భూమి కేవలం పెట్టుబడి కాదు.. అది ఒక కుటుంబ భద్రత.. ఒ�