ఈ ఏడాది జరిగిన భారీ మార్కెట్ ర్యాలీలో ఇన్వెస్టర్లకు చిన్న షేర్లే గొప్ప రాబడుల్ని పంచాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 22 వరకూ బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 45.2 శాతం ర్యాలీ జరపగా, మిడ్క్యాప్ ఇండెక�
వరుసగా ఏడు రోజులపాటు జరిగిన మార్కెట్ ర్యాలీకి గురువారం బ్రేక్పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రధాన సూచీలు స్వల్పంగా తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 132 పాయింట్లు క్షీణించి 69.522 పాయిం ట్