తెలంగాణ మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నుంచి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ మిర్చ
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) మార్గదర్శకాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం సవరించింది. వీటి సేకరణ పరిమితిని ప్రస్తుత 20 శాతం నుంచి 25 శాతానికి పెంచింది.
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పంటల మద్దతు ధరకు మోదీ సర్కారు ఒక్కపైసా కూడా కేటాయించలేదు. ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం అండ్ ప్రైస్ సపోర్ట్ స్కీం’ (ఎంఐఎస్-పీఎస్ఎస్) పథకానికి గత మూడేండ్లుగా నిధులు తగ్గ�