కందుకూరు మండల కేంద్రంలో ప్రతి ఆదివారం కొన్నేండ్లుగా సంత కొనసాగుతున్నది. ఈ సంతలో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు సైతం వ్యాపారం చేసుకుంటారు. సంతలో లభించే ఆకు, కూరగాయలు స్థానికులతో ప
‘సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి.. రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తం కావాలె..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.