ఒడిశా కేంద్రంగా నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ.7లక్షల విలువైన 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ ఎన్ఫ
సినీ ఫక్కీలో గంజాయిని బీరువాలో అమర్చి తరలిస్తున్న వాహనాన్ని టేకులపల్లి పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు. కొత్తగూడెంలోని తన కార్యాలయ ఆవరణలో సోమవారం విలే�
కుత్బుల్లాపూర్,ఏప్రిల్8 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకు�
‘న్యూ ఇయర్’ నేపథ్యంలో ఎక్కువ ధరకు గంజాయి అమ్మేందుకు స్కెచ్ ఎక్సైజ్ పోలీసుల నిఘాతో పట్టుబడ్డ ముఠా నలుగురు అరెస్టు..13 కిలోల సరుకు స్వాధీనం సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకల�
చార్మినార్ : యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ గంజాయికి అలవాటు చేస్తున్న గంజాయి విక్రేతలపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్