గంజాయి ముఠా గుట్ట రట్టు చేసినట్లు మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తెలిపారు. సోమవారం పహాడీషరీఫ్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. బడంగ్పేట పరిధిలోని సుల్తాన్పూర్ వద్ద బాలా�
ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్- వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను టా�