కోటపల్లి మం డలం సూపాకలో ఆదివారం మారెమ్మ, లక్ష్మీదేవి బోనాలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ కాశెట్టి సతీశ్, ఉప సర్పంచ్ గట్టు వెంకటమ్మ తెలిపారు. బోనాల సందర్భంగా అమ్మవార్లకు శుక్రవారం ప్రాణహిత నదిలో అభిషే�
పట్టణంలోని శివాజీ చౌక్లో ఉన్న ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ 26వ వార్షికోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా పాల్గొని వేడుకల్లో భాగస్వాములయ్యారు.