రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన బ్లాక్బస్టర్ ‘మర్దానీ’. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు 2019లో సీక్వెల్గా ‘మర్దానీ 2’ విడుదలైంది. ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయా�
చూడగానే ప్రేక్షకుల్ని ఆకర్షించే అందాల తార వాణీ కపూర్. ఆమె నట ప్రతిభను అందం డామినేట్ చేస్తుంటుంది. అందుకే వాణీ నటన గురించి తక్కువగా అందం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు.