మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రాజు దాదా, కోసా దాదాలను పోలీసులు అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని, ఇప్పుడు ఎన్కౌంటర్ పేరుతో కట్టు కథలు అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ దండకారణ
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని నియమించినట్టు ఆ పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నంబాల కేశవరావు ఎన్కౌం�