ప్రయాణికులతో వెళ్తున ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో పలువురు గాయపడిన సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కన్సాన్పల్లి శివారులో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఆర్టీసీ కండక్టర్
మంచిర్యాల జిల్లాలోని కడెం ప్రధాన కాలువపై నిర్మించిన పలు వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కడెం జలాశయం ప్రధాన కాలువకు ఇరువైపులా రహదారి నిర్మించారు.
Violence In Manipur | బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘ�