గత కేసీఆర్ సర్కారు హయాంలో మంజూరైన పలు అభివృద్ధి పనులను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఇదే విషయమై పలుమార్లు అసెంబ్లీతోపాటు ప�
ఎమ్మెల్యే నన్నపనేని | ఖిలా వరంగల్ 37 వ డివిజన్ లోని ఎస్సీ కాలనీలో రూ.75 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ శంకుస్థాపన చేశారు.