తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో శుభపరిణామం జరిగింది. ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం 90 టీఎంసీల నికర జలాలు కేటాయించడాన్ని సవాలు చేస్�
‘నాడు కరువు తాండవిస్తున్న సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు గ్రామాల్లో గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు.. నేడు తెలంగాణలో ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనిపిస్తున్నాయి’.
ఎంజీకేఎల్ఐ సాగునీరు వచ్చాక గ్రామాల్లో ఎటు చూసినా పచ్చని పం ట పొలాలతో సస్యశ్యామలంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో మంత్రి పల�