చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. �
ఐదేళ్ల నుంచి పదిహేను ఏళ్ల పిల్లలకు కోవిడ్ టీకా ఇచ్చే విషయంలో నిపుణులు ఇంకా ఎలాంటి సిఫార్సూ చేయలేదని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. నిపుణుల సిఫార్సులు రావడమే ఆలస్యం.. ఐ�