పరిమితంగా ఉన్న వనరుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు.. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడాన్ని ఆహ్వానించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుపరిపాలనలో భాగంగా ప్రపంచమంతటా వ
CEO Kidnapped | ముంబై (Mumbai)లో పట్టపగలే ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవో (Music Company CEO) కిడ్నాప్ కలకలం రేపింది. 10 నుంచి 15 మంది వ్యక్తులు ఆఫీసులోకి చొరబడి తుపాకీ గురి పెట్టి సీఈవోను బలవంతంగా తీసుకెళ్లారు.
నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేసేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది.