శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన బీజేపీ పాలిత మణిపూర్ సర్కార్ ఆ రాష్ట్రంలో మరోసారి ఇంటర్నెట్పై నిషేధాన్ని పొడిగించింది. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో గత ఆరు ఐదు నెలల ఇంటర్నెట్పై నిషేధ�
Manipur: మణిపూర్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. 19 ఏరియాలను దాని నుంచి మినహాయించారు. రాష్ట్రంలో అశాంతి నెలకొన్నట్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ఆ రాష్ట్రంలో రెండు తెగల మధ్య వార్ న�
Supreme Court | మణిపూర్లో అల్లర్లు, మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనకు సంబంధించిన కేసుపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ చేపట్ట�
ఇంఫాల్ : మయన్మార్ శరణార్థుల విషయంలో మణిపూర్ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. వివిధ సంస్థల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా ఉపసంహరించుకున్నది.