వరుస బెదిరింపు కాల్స్ నేపథ్యంలో హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను (Raja Singh) పోలీసులు అప్రమత్తం చేశారు. సెక్యూరిటీ లేకుండా బయ తిరగొద్దని, గన్మెన్లు లేకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లవద్దని �
MLA Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది అంటే 2022 ఆగస్ట�
ఫేస్బుక్లో ఓ పోస్టుకి అనుచిత కామెంట్ పెట్టిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసు ఇచ్చారు. పీడీ యాక్ట్ కేసులో అరెస్టు అయి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలనే బెయిల్పై విడుదలయ్యారు.
హైదరాబాద్ : హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మంగళ్హాట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిర్వాహకుల నుంచి రూ. 3.40 లక్షల నగదుతో పాటు ఒక టీవీ, రెండు మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చ�