రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతులు ఆర్డీవోను కోరారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి.. అధికారులు, గ్రామస్థులు, రైతులతో కలిసి గురువారం గ్రామ�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పారిశ్రామికవాడకు భూములిచ్చేది లేదని మండలంలోని మొండిగౌరెల్లి గ్రామస్తులు మరోసారి తేల్చిచెప్పారు. శనివారం రాత్రి గ్రామంలో రైతులంతా కలిసి నాయకులు అంజయ్యయాదవ్, తాండ్�