స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాల్లో పాలన పూర్తిగా పడకేసింది. ఇబ్బందులు కలిగితే చెప్పుకోవడానికి ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతి సమస్యను తామే పరిష్క�
పారిశుధ్యం అందరి బాధ్యత అని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తుర్కగూడ, కప్పాడు ప్ర భుత్వ పాఠశాలల్లో పరిసరాలను శుభ్రం చే యించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఖైరతాబాద్: మండల పరిషత్లకు కేటాయించిన రూ.500 కోట్ల నిధుల విడుదల కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడీల కుమార్ గౌడ్ కోరారు. సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర
స్థానిక సంస్థలకు రూ.432కోట్లు.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి | రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మండల, జిల్లా పరిషత్లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యా�