మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు పలు సమస్యలపై కలెక్టర్ కుమార్ దీపక్కు వినతి పత్రా
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం సాయంత్రం సీసీసీ నస్పూర్లోని ఎంఎం గార్డెన్లో నిర్వహించిన బ్రిలియంట్ పాఠశాల వార్షికోత్స�